రాయపోల్, మార్చి 13 : రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నందున సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (MLA Kotta Prabhakar Reddy) విద్యార్ధులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Jharkhand lone candidate | ఒక్క అభ్యర్థి బోర్డు పరీక్ష కోసం అనూహ్యమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మెజిస్ట్రేట్తోపాటు 18 మంది సూపర్వైజర్లు, 12 మంది పోలీసులను ఆ పరీక్ష కేంద్రం వద్ద నియమించారు. ఇది చర్చనీయాంశమైంది.
People climb school walls | పదో తరగతి పరీక్షల్లో చీటింగ్కు పాల్పడ్డారు. విద్యార్థులకు స్లిప్స్ అందించేందుకు కొందరు వ్యక్తులు స్కూల్ గోడలు ఎక్కారు. (People climb school walls) దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అ�
చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు హర్యా నా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా. 87 ఏండ్ల వయసులో 10, 12వ తరగతులు పాసయ్యారు. 2021లో 12వ తరగతి పరీక్ష రాసి పాసయ్యారు
విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ కీలక మలుపు. ఇక్కడి సామర్థ్యాన్ని బట్టే బతుకుపై భరోసా ఏర్పడుతుంది. జీవితంలో ఎటు వైపు వెళ్లాలో ఇక్కడి రాతే మార్గనిర్దేశం చేయనున్నది. జీవితాన్ని మలుపు తిప్పే ఇంటర్ వార్�