కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రజలపై మరో ధరల పిడుగు పడనుంది. బెంగళూరు నగర పౌరులకు అక్కడి మెట్రో రైల్ కార్పొరేషన్ (బీఎంఆర్సీఎల్) షాక్ ఇవ్వబోతున్నది. మెట్రో రైల్ చార్జీలను భారీగా పెంచడానికి రంగం సిద్ధ
మురికి దుస్తులు ధరించాడన్న కారణంగా ఓ అన్నదాతను బెంగళూరులో మెట్రో రైలు ఎక్కనివ్వలేదు. ఈ నెల 18న జరిగిన ఈ ఘటనను ఓ ప్రయాణికుడు ఈ నెల 24న సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు.