రక్తంలో క్యాన్సర్ కారక కణాలు గుర్తించిన హెచ్సీయూ శాస్త్రవేత్తలు వాటిని తొలగించేందుకు మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణ హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): శరీరంలో క్యాన్సర్ వ్యాధికి కారణమవుత�
శరీరంలో ట్యూమర్ ఏర్పడితే దాని తాలూకు కణాలు చాలా త్వరగా రక్తంలో చేరిపోతాయి. చకచకా శరీరమంతా విస్తరిస్తాయి. దీంతో రోగం ముదిరి ప్రాణాలమీదికి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా కనిపిస్తున్నదే.. కొత్తరకం ప్రొటీ
ఒట్టావా, జూలై 18: రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందినవారిలో 40 శాతం మంది మరణానికి తీవ్ర రక్తస్రావమే కారణమని నివేదికలు చెబుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే రక్తస్రావాన్ని ఆపగలిగితే ప్రతి 10 మంది బాధితుల్లో నలుగురి
వేసవిలో పిల్లలకు తరచూ ముక్కునుంచి రక్తం కారడం గమనిస్తుంటాం. ఇలాంటప్పుడు పెద్దలు చాలా ఆందోళన చెందుతుంటారు. ఏదో జరిగిపోయిందని భయపడుతుంటారు. కానీ, అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికి చాలా సందర్భాల్ల
అత్యవసర స్థితిలో ఉన్న రోగికి రక్తం అవసరం ఉంటుంది. రోడ్డు ప్రమాద ఘటనల్లో గాయపడి సకాలంలో రక్తం అందక చనిపోయినవారు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. నేటికీ రక్తదానంపై చాలామందికి సరైన అవగాహన లేదు. రక్తదానం చేస్తే న�