బేలగవి (కర్ణాటక), అక్టోబర్ 23: బ్లాస్ ఫంగస్తో తన భార్య మరణించడాన్ని జీర్ణించుకోలేని భర్త (ఎక్స్ సర్వీస్మన్), ఆయన నలుగురు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం హుక్కేరి తాలుకాలోని ఓ గ్ర�
Block Fungus: కానీ, కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా, సెకండ్ వేవ్ తర్వాత మొత్తం మూడు నెలల వ్యవధిలో జైపూర్లో 3,471 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా.. అందులో 477 మందికి అసలు కరోనా వైరసే సోకలేదని వెల్లడైంది.
తెలంగాణలో | తెలంగాణ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ కట్టడికి తీసుకొని మరణాలను నివారించగలిగిందని కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్తో చనిపోయింది నలుగురు మాత్రమేనని వెల్లడించింది.