అంధత్వ నివారణకు ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని కొమ్మినేపల్లి సర్పంచ్ మూడ్ దుర్గాజ్యోతి, ఎంపీటీసీ బోడేపూడి అనురాధ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ధనియాకుల హనుమంతరావు అన్నారు.
అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం అమలు చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. మంగళవారం పరిగి మండలం తొండపల్లి గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ఎమ్మెల్యే మహే�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు పథకం ద్వారా అంధత్వ నివారణకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గుడిహత్నూర్ పంచాయతీలో రెండో విడుత కంటివెలుగు కార్యక్రమా�
పీటర్స్ అనామలీ (పీఏ).. పుట్టుకతో వచ్చే కంటి జబ్బు. ఈ వ్యాధి ఉన్న పిల్లలకు సకాలంలో చికిత్స అందకపోతే బతుకంతా అంధకారమే. శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేత్ర రుగ్మతను వందేండ్ల క్రితం పీటర్ అనే శాస్త్�