రాష్ట్రంలో తగ్గుతున్న కరోనా కేసులు రాష్ట్రంలో బ్లాక్ఫంగస్ను సమర్థంగా అడ్డుకోవాలి అవసరమైన అన్ని మందులకు ఆర్డర్ బ్లాక్ఫంగస్ బెడ్ల సంఖ్య 1500కు పెంపు యుద్ధ ప్రాతిపదికన డాక్టర్ల నియామకాలు సమీక్షలో ము�
బ్లాక్ఫంగస్ బాధితులకు నిత్యం వైద్యసేవలు ఇద్దరు రోగుల డిశ్చార్జి.. డాక్టర్లకు కృతజ్ఞతలు డిశ్చార్జి అయ్యాక 3 వారాలపాటు మందులు కోఠి ఈఎన్టీ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ సుల్తాన్బజార్, మే 24: కరోనా ఒక ఎ
కర్ణాటకపై బ్లాక్ ఫంగస్ పంజా: వారంలో 700 కేసులు |
కర్ణాటకలో వారం రోజుల్లో 700 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. దీనికి ....
బ్లాక్ ఫంగస్తో తహసీల్దార్ కన్నుమూత | ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్తో యావత్ దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. మరో వైపు బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) సైతం పంజా విసురుతోంది.
కోలుకొన్న రెండ్రోజులకు బ్లాక్ఫంగస్.. రెండోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ గాంధీకి వృద్ధురాలి తరలింపు సుల్తాన్బజార్, మే 23: కరోనా నుంచి కోలుకొన్న ఓ వృద్ధురాలికి రెండు రోజులకే బ్లాక్ఫంగస్ సోకింది. దాం�
నమోదైన కేసులన్నీ ప్రైవేట్ దవాఖానల్లోనేఅప్రమత్తమైన జిల్లా వైద్యారోగ్యశాఖభయాందోళన వద్దని ప్రజలకు సూచన రంగారెడ్డి, మే 23 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో బ్లాక్ఫంగస్ వ్యాధి కలకలం రేపుతున్నది. జిల్�
మంత్రి కేటీఆర్ మందులు పంపినా నిలువని ప్రాణాలుమేడ్చల్ రూరల్, మే 23: బ్లాక్ ఫంగస్తో మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి మందులు సమకూర్చినా ఫలితం లేకుండా పోయిం
అధికంగా వాడే రుమటాలజీ, కిడ్నీ రోగుల్లో తలెత్తని బ్లాక్ ఫంగస్ కొవిడ్ రోగుల్లోనే ఎందుకు? మాస్కు, ఆక్సిజన్, ఇతర కారణాలు చెప్తున్న వైద్యులు హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, చార్మినార్, సుల్తాన్
బ్లాక్ఫంగస్| పశ్చిమబెంగాల్లో తొలి బ్లాక్ఫంగస్ కేసు నమోదయ్యింది. షాంపా చక్రబర్తి అనే 32 ఏండ్ల మహిళ మృతిచెందింది. హరిదేవ్పూర్ ప్రాంతానికి చెందిన ఆమె కరోనా బారినపడ్డారు. దీంతో శంభునాథ్ �
మెరుగైన వైద్యం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు ఈఎన్టీలో మరో 30 పడకల ఏర్పాటు ఇంజెక్షన్ల పంపిణీకి పకడ్బందీ చర్యలు హైదరాబాద్/ సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్:
బ్లాక్ ఫంగస్ పెరుగుదలకు ఇవీ కారణాలు..
కరోనాతోపాటు ప్రజలను భయపెట్టే రీతిలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కావడానికి కారణాలపై ఢిల్లీ ఎయిమ్స్...