రాష్ట్రాలకు కేంద్రం సూచన చికిత్సకు ఐసీఎంఆర్ మార్గదర్శకాలను పాటించాలని వెల్లడి న్యూఢిల్లీ, మే 20: దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని అంటువ్యాధుల చట్టం, 1897 కింద పరిగణించాలని రాష్ర్�
న్యూఢిల్లీ: బ్లాక్ ఫంగస్ లేదా ముకోర్మైకోసిస్ వ్యాధి కేసులు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నాయి. కోవిడ్ రోగుల్లో ఈ కేసులు అధికంగా రిపోర్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం �
సుల్తాన్బజార్, మే 19: కింగ్ కోఠి జిల్లా దవాఖాన కొవిడ్ కేంద్రంలో చికిత్స పొందుతున్న ఇద్దరికి బ్లాక్ ఫంగస్ లక్షణా లు కనిపించడంతో ఒకరిని గాంధీ దవాఖానకు, మరొకరిని కోఠి ఈఎన్టీ దవాఖానకు తరలించారు. అంబర్
సుల్తాన్బజార్,మే 19 : వైద్యో నారాయణో హరి అన్న పదానికి కింగ్కోఠి జిల్లా దవాఖాన వైద్యులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏడాది నుంచి నిరంతరం కొవిడ్ బారిన పడిన రోగుల మధ్య ఉంటూ వారి ప్రాణాలను కాపాడుతున్నారు.ఎంతో
99% మంది మధుమేహ పీడితులే ఆదిలో వ్యాధిని గుర్తిస్తే నియంత్రణ సాధ్యమే హైదరాబాద్సిటీబ్యూ రో ప్రధాన ప్రతినిధి, మే 19 (నమస్తే తెలంగాణ): బ్లాక్ ఫంగస్ బాధితుల్లో చాలామందికి వాయునాళాలు మూసుకుపోతుండటంతో శ్వాస తీ�
దవాఖానల్లో ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు.. మంత్రి హరీశ్ ఆదేశం హైదరాబాద్, మే18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరాలో జాప్యం జరగకూడదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అధికారుల�
ప్రభుత్వ కమిటీ అనుమతితోనే సరఫరా చేయాలి లేనిపక్షంలో తీవ్రంగా పరిగణిస్తామన్న డీసీఏ హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): మ్యూకోర్మైకాసిస్ (బ్లాక్ ఫంగస్) చికిత్సలో ఉపయోగించే లిపోసోమల్ అంపోటెరిసెన్ బీ ఇం�
ఇద్దరు రోగులకు విజయవంతంగా శస్త్రచికిత్స ప్రత్యేక వార్డులో 38 మందికి వైద్యం సుల్తాన్బజార్, మే 18: హైదరాబాద్ కోఠిలోని ప్రభుత్వ ఈఎన్టీ దవాఖానకు బ్లాక్ ఫంగస్ బాధితుల తాకిడి పెరుగుతున్నది. దీంతో వారికి చ
బాధితుల సంఖ్యను బట్టి పడకలను పెంచేందుకు చర్యలు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ సుల్తాన్బజార్, మే 17: కొవిడ్ వ్యాధి పూర్తి స్థాయిలో తగ్గిపోయి బ్లాక్ ఫంగస్తో బాధపడుతున్న రోగులకు మాత్రమే తమ వద్
రోగనిరోధకశక్తి తగ్గినవారికే అధిక ప్రమాదం ప్రభుత్వ ఆయూష్ వైద్యాధికారి శ్రీనివాస్ మేడ్చల్/బాలానగర్, మే 17 (నమస్తే తెలంగాణ): కరోనాకు తోడు ఇప్పడు ప్రజలను బ్లాక్ ఫంగస్ బెంబేలెత్తిస్తున్నది. ముఖ్యంగా రో�
బ్లాక్ ఫంగస్ | జిల్లాలోని పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి మల్లేశం అనే వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు సర్పంచ్ ఇనుగాండ్ల కరుణాకర్రెడ్డి పేర్కొన్నారు.