కోఠి ఈఎన్టీలో 30-50 బెడ్స్తో చికిత్స కేంద్రం కోఠి ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ గతంలోనూ పలువురు రోగులకు చికిత్స ఆదిలోనే గుర్తిస్తే ఎండోస్కోపీతో నియంత్రణ ఇటీవల ముగ్గురికి శస్త్రచికిత్స.. �
చికిత్సకు నోడల్ కేంద్రంగా కోఠి ఈఎన్టీ దవాఖాన ప్రైవేటు వైద్యశాలలు నిబంధనలు పాటించాలి మార్గదర్శకాలు విడుదల చేసిన వైద్యారోగ్యశాఖ హైదరాబాద్/సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): మ్యుకర్మైకోసిస్ (బ్లాక్ ఫ�
బ్లాక్ ఫంగస్తో డయాబెటిస్, కరోనా రోగులకు అధిక ముప్పు రోగ నిరోధకశక్తి తక్కువ గలవారికి కూడా ఊపిరితిత్తులు, మెదడుపై ఎక్కువ ప్రభావం స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటమే కారణం యశోద వైద్య నిపుణుడు డాక్టర్ వెంకట�
ఇచ్చోడ, మే 14: కరోనా వైరస్ దాడి నుంచి తేరుకోకముందే బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతున్నది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన వస్త్రవ్యాపారి రాకొండే రాంకిషన్ (60) బ్లాక్ ఫంగస్తో మృతి చెందినట్టు స్థానిక వైద్యాధ
నిర్మల్ : జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇటీవల బ్లాక్ ఫంగస్ కారణంగా చనిపోయారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నిర్మల్ జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ ధన్రాజ్ ఖండించారు. వార�
కాస్త అజాగ్రత్త ప్రాణాంతకం కావచ్చు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): దేశంలో ఓవైపు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండగా.. తాజాగా బ్లాక్ ఫంగస్ వ్యాధి హడలెత్తి
హైదరాబాద్,మే 12: బ్లాక్ ఫంగస్ ఈ పేరువింటేనే గుండెల్లో దడ పుడుతోంది. అయితే ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్.. కరోనా సోకిన వారిలో, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి ఎక్కువగా సో�
ఢిల్లీ,మే12:కరోనా మహమ్మారినుంచిఎలాగోలాబయటపడ్డామనిఊపిరిపీల్చుకుంటున్నసమయంలో.. కోవిడ్ విజేతల్లో కొందరిపై దాడి చేస్తున్న బ్లాక్ ఫంగస్ మీద భారత ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. దేశంలో ప
న్యూఢిల్లీ: కరోనా కల్లోలంలో తాజాగా వినిపిస్తున్న మాట భ్లాక్ ఫంగస్. తెలుగులో నల్లని బూజు లేదా శిలీంధ్రం. కోవిడ్ బారిన పడినవారికీ, ఇతర జబ్బులకు గురైనవారికీ అందరికీ ఇది సోకుతున్నది. అహ్మదాబాద్ లో 300 దాకా బ్లా
ఒక్కోదాని ఖరీదు రూ.6-7 వేలుమొత్తం చికిత్సకు రూ.14 లక్షలు అహ్మదాబాద్, మే 10: దేశంలోని పలు నగరాల్లో కరోనా రోగులు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్తోనూ బాధపడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు గుజరాత్లోని పలు దవాఖాన
దాడి చేస్తున్న బ్లాక్ ఫంగస్ కరోనా సోకిన నెలకు ఎఫెక్ట్ మెదడు, పైదవడపై తీవ్ర ప్రభావం దీర్ఘకాలిక వ్యాధులుంటే ప్రమాదం అసలే ఈ కరోనా వల్ల ఒంట్లో సత్తువ లేకుండా పోతున్నది.. ఊపిరితిత్తి పిప్పి అవుతున్నది.. గుం
న్యూఢిల్లీ, మే 9: కరోనా నుంచి కోలుకొన్న, చికిత్స పొందుతున్న వారిపై బ్లాక్ ఫంగస్ దాడి(మ్యూకోర్మైకోసిస్) నేపథ్యంలో కేంద్రం పలు సూచనలు చేసింది. కొవిడ్ రోగుల్లో ‘కంటి చూపు మందగించడం, ముఖం ఒకవైపు భాగం నొప్�
బ్లాక్ ఫంగస్తో మహారాష్ట్రలో 8 మంది మృతి రాష్ట్రంలో 200 మందిలో మ్యూకోర్మైకోసిస్ కరోనా నుంచి కోలుకొన్నవారిలో వేగంగా వృద్ధి అహ్మదాబాద్లో 67 మందిలో గుర్తింపు స్టెరాయిడ్ల వల్ల ఇమ్యూనిటీలో తగ్గుదల ఇదే అదన�