కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నా ఇంకా భయాలు వీడటం లేదు ! బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అంటూ అనేక రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు బాధిస్తున్నాయి. వీటి చికిత్సకు కూడా పెద్ద మొత్తంలోనే ఖర్చవుతుంది.
బ్లాక్ ఫంగస్తో 103 మంది మృతి | ఆంధ్రప్రదేశ్లో ఇవాళ్టి వరకు మొత్తం 103 మంది బ్లాక్ ఫంగస్తో మృతిచెందినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
స్వల్ప లక్షణాలున్నా ఫంగస్గా అనుమానం సైనస్ ఉన్నా చేరిపోతున్నారు కోఠి ఈఎన్టీకి అనుమానితుల తాకిడి సీటీస్కాన్తో అనుమానాల్ని తీరుస్తున్న వైద్యులు ఓ పక్క కరోనా భయం వెంటాడుతుండగా.. ఇప్పుడు బ్లాక్ ఫంగస్�
‘స్పెషల్ సర్జరీ డ్రైవ్’ చేపట్టిన వైద్యుల బృందం.. ప్రతిరోజు 15 మందికి ఆపరేషన్ చేయాలని ప్రణాళిక అందుబాటులో వసతులు.. ప్రస్తుతం గాంధీలో 206 మంది బ్లాక్ ఫంగస్ బాధితులకు చికిత్స బన్సీలాల్పేట్, మే 29: కరోనా న
ఈఎన్టీలో పెరుగుతున్న బ్లాక్ఫంగస్ రోగులు రోజుకు 50 శస్త్రచికిత్సలకు ఏర్పాట్లు పది రోజుల్లో 113 మందికిపైగా డిశ్చార్జి సుల్తాన్బజార్, మే 29: కొవిడ్తో పోరాడి ప్రాణాలు దక్కించుకున్నవారిని బ్లాక్ ఫంగస్ వ
పోస్ట్ కొవిడ్ ఓపీ సేవలు | ప్రభుత్వ దవాఖానల్లో పోస్ట్ కొవిడ్ ఓపీ సేవలు ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్ రెడ్డి (డీఎంఈ) రమేశ్ రెడ్డి తెలిపారు.