BRS | టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా ప్రకటించడం పట్ల బీ(టీ)ఆర్ఎస్ ఆస్ట్రియా శాఖ కార్యవర్గం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. భారతదేశ ప్రగతిని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని నెలకొల్పడం
దేశం నుంచి బీజేపీని సాగనంపాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. బీజేపీ ముక్త్ భారత్తోనే దేశం పురోగమిస్తుందని స్పష్టం చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ, అసమర్థ విధానాలను అవలంబిస�