సొంత పార్టీ నేతలను ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలోని కొందరు నాయకులు తనను వెన్నుపోటు పొడవడానికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
దేశంలో హిందూ జనాభా తగ్గుదల ఆందోళన కలిగించే విషయమని, హిందూ జనాభా తగ్గితే దేశం మత ప్రాతిపదికన ముక్కలయ్యే ప్రమాదం ఉన్నదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. మోదీ సర్కారును మూడోసారి గెలిపించుకుంటే �
గోషామహల్ ఎమ్మెల్యే టి రాజాసింగ్ నియోజకవర్గం పరిధిలోని ఆరు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్విన�
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.. అన్నట్టుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహారం. రెండురోజులుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ‘ఎవరేమనుకుంటే నాకేంది..’ అనే ధోరణి కనిపిస్తున్నది.
ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ప్రజల మధ్య మత చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రవాదులు, నక్సలైట్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తి అని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన�
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు రాజాసింగ్ను సాహినాయత్ గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు క్రమ