Uttam Kumar Reddy | గోదావరి -బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు స్పందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ జల హక్కులను కాపాడాలని కోరారు.
సాయుధ దళాలకు వ్యతిరేకంగా ఇద్దరు సీనియర్ బీజేపీ మంత్రుల వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మాజీ సైనికులు, పౌర ప్రముఖులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ లేఖ రాశారు. కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్
Siddaramaiah | కర్ణాటకలో పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ (PSI) రిక్రూట్మెంట్ స్కామ్ బాధితులపై తుమకూరు డీప్యూటీ ఎస్పీ పీ శ్రీనివాస్ దాడి చేయడంపై.. ఆ రాష్ట్ర మాజీ
గొప్పలకు పోయి మళ్లీ చతికిలపడ్డ బీజేపీ లక్నో: అనవసరంగా గొప్పలకు పోవడం, ఆ తర్వాత చతికిలపడటం బీజేపీ నేతలకు కొత్తేంకాదు. తాజా ఘటన మరోసారి దీన్ని రుజువుచేస్తున్నది. నోయిడాలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాని�