చీకటి ఒప్పందాలు, చీకటి జీవోలతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడారు.
జలసౌధలో ఏప్రిల్ 18న బిడ్డర్లు, రైస్ మిల్లర్ల మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని బీజేపీ ఎల్పీనేత మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మా