కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్లపై జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి బీజేపీ �
అత్యంత కీలకమైన కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి రెండుసార్లు విజయం సాధించిన బండి సంజయ్కు ఆ పార్టీ పెద్దపీట వేసింది. అందరి అంచనాలకు అనుగుణంగానే.. ఆయనకు కేంద్ర మంత్రి పదవుల్లో చోటు దక్కింది.
నల్లగొండ : మార్చి 28, 29 తేదీలలో 48 గంటల పాటు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నామని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం సాయిబాబా తెలిపారు. సోమవారం మిర్యాలగూడలోని మార్కండేయ ఫంక్షన్ హాల్ లో సీఐటీయూ జిల్లా స�