పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి బిస్మా మరూఫ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. 2006 నుంచి ఆ జట్టు తరఫున ఆడుతున్న మరూఫ్.. ఇటీవలే వెస్టిండీస్తో ముగిసిన వన్డే సిరీస్లో చివరిసాగా ఆడిం�
Bismah Maroof : పాకిస్థాన్ మహిళల జట్టు మాజీ కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్(Bismah Maroof) ఆటకు వీడ్కోలు పలికింది. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన ఆమె గురువారం అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్
Bismah Maroof : పాకిస్థాన్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్(Bismah Maroof ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసియా గేమ్స్(Asian Games 2023) నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. అందుకు ఈ ఆల్రౌండర్ చెప్పిన కారణం ఏంటో తె�
పొట్టి ప్రపంచకప్లో భారత్ బోణీ కొట్టింది. పాకిస్థాన్పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ అర్థ సెంచరీ(53 నాటౌట్) తో గెలిపించింది.
పొట్టి ప్రపంచకప్లో భారత్తో జరిగిన తొలి మ్యాచ్లో పాక్ కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్ హాఫ్ సెంచరీ (68) కొట్టింది. దాంతో నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 149 రన్స్ చేసింది.
మహిళల టీ20 వరల్డ్ కప్లో భారత్తో జరుగుతున్న తొలి పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ జవేరియా ఖాన్ 8 పరుగులు చేసి ఔట్ అయింది. ఐదు ఓవర్లు ముగిసే సరికి పాక్ వికెట్ నష్టానికి 31 రన్స్ చేసిం�