ప్రభుత్వ విజ్ఞప్తులు, భద్రతా బలగాల మోహరింపును బేఖాతరు చేస్తూ మణిపూర్లో మైతీ తెగవారు సోమవారం రెండో రోజు కూడా లోయలో పూర్తి బంద్ పాటించడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
IED blasts rock Manipur | మణిపూర్ మళ్లీ పేలుళ్లతో దద్దరిల్లింది. సోమవారం తెల్లవారుజామున మూడు పేలుళ్లు సంభవించాయి. మైతీ కుటుంబం వీడి పోయిన ఇంట్లో ఐఈడీలు పేలాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
మణిపూర్లో తాజాగా రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా, మరొకరు గాయపడ్డారు. బిష్ణుపూర్ జిల్లాలోని నరైన్సెన్లో మంగళవారం రెండు మిలిటెంట్ వర్గాలు భారీ స్థాయిలో కాల్పులు జరుపుకున్నాయి.
మణిపూర్లో ఒక పక్క జాతుల విద్వేషం కారణంగా హింసాత్మక చర్యలతో అట్టుడుకుతుండగా, మరోవైపు అక్కడ శాంతి భద్రతలు నిర్వహిస్తున్న అస్సాం రైఫిల్స్పై పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.