టీచర్ల పదోన్నతుల షెడ్యూల్ను విడుదల చేయించిన ఘనత పీఆర్టీయూ టీఎస్దేనని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. ఉద్యోగులకు పూర్తి నగదు రహిత చికిత్సనందించే హెల్త్ స్కీం జీవోను ప్రభుత్వం జారీ చేయడం సంఘం సా
నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్)లో జమ అయిన ఉద్యోగుల డబ్బులు వెనక్కి ఇవ్వబోమన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలసీతారామన్ వ్యాఖ్యలను పీఆర్టీయూ టీఎస్ తీవ్రంగా ఖండించింది.
578 మంది టీచర్లకు ఎన్వోసీ జారీ హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఏపీ స్థానికత గల టీచర్లు ఆ రాష్ర్టానికే వెళ్లేందుకు తెలంగాణ సర్కారు శుక్రవారం నిరభ్యంతర పత్రాలను (ఎన్వోసీ) జారీచేసింది. 578 మంది టీచర్లు ఏప�