ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో పెండ్లి ఊరేగింపులో పెట్టిన డీజే సౌండ్ను తట్టుకోలేక 140 కోళ్లు చనిపోయాయి. పౌల్ట్రీఫామ్ యజమాని ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు డీజే ఆపరేటర్పై కేసు నమోదు చేసి దర్యాప్�
తిరువనంతపురం: రోడ్డు విస్తరణ కోసం చెట్టును నరికివేయడంతో అనేక పక్షులు మరణించాయి. కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ హృదయవిదారక సంఘటన జరిగింది. తిరురంగడిలోని వీకే పాడిలో జాతీయ రహదారిని విస్తరిస్తున్నారు. ఇందు�