Tirumala | తిరుమలలో తరిగొండ అన్న ప్రసాద కేంద్రానికి పైప్లైన్ ద్వారా బయోగ్యాస్ అందించేందుకు ఉద్దేశించిన బయోగ్యాస్ ప్లాంటుకు బుధవారం భూమి పూజను నిర్వహించారు.
KTR | జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వేములవాడ ఏరియా దవాఖాన సమీపంలో గోశాల ఆవరణలో రూ.31 లక్షలతో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప�
పర్యావరణహిత గ్రీన్ ఎనర్జీలో భాగంగా ఉమ్మడి జిల్లాలోనే మొదటిసారిగా రాజన్న గోశాలలో బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటవుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో 31.60 లక్షల వీటీడీఏ నిధులతో తిప్పాపూర్లో నిర్మాణమ�
హైదరాబాద్ కేంద్రంగా కెమికల్ రంగంలో నూతన ఆవిష్కరణలకు ఊతమిస్తున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థ మరో కీలక పరిశోధన కోసం ముందడుగేసింది.