వండుకుని తినగా మిగిలిన ఆహార వ్యర్థాలనే గ్యాస్గా మార్చి వంట చేస్తున్నారు. ఆహార వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి చేసి ఏకంగా 400 మందికి సరిపడా ఆహారాన్ని వండుతున్నారు.
దేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ (సౌర, పవన విద్యుత్తుతోపాటు బయోగ్యాస్, చెత్త నుంచి తయారయ్యే విద్యుత్తు) ఎక్కువగా దక్షిణాది రాష్ర్టాల్లోనే ఉత్పత్తి అవుతున్నది. ఉత్తరాదిలో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్
వెదురు చెట్ల నుంచి పునరుత్పాదక ఇంధనాలను తయారు చేయవచ్చని హంగేరీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఫెర్మెంటేషన్ టెక్నాలజీని వినియోగించి పునరుత్పాదక ఇంధనాలైన బయో ఇథనాల్, బయోగ్యాస్ను వెదురు నుంచి ఉత్�
ఆధునిక యుగంలో విద్యుచ్ఛక్తి ఆర్థికాభివృద్ధి అతి కీలకమైన అవస్థాపన సౌకర్యం. విద్యుత్ లేనిదే పరిశ్రమలు నడువవు. వ్యవసాయ రంగంలో నీటి పారుదల కష్టమవుతుంది. రవాణా, సమాచార, ఉత్పత్తి, వాణిజ్య అవసరాలకే కాకుండా గృ�