బీమా పాలసీల క్రయవిక్రయాలతోపాటు ఇతరత్రా సేవలు, క్లెయిమ్ల సెటిల్మెంట్ కోసం ఓ సరికొత్త వేదిక అందుబాటులోకి వస్తున్నది. తాజాగా జరిగిన తమ 125వ బోర్డు సమావేశంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అ
దేశ ప్రజలందరికీ 2047కల్లా బీమా అందాలనే లక్ష్యంతో భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డీఏఐ.. ఓ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రతిపాదించింది.
భౌతిక డాక్యుమెంట్లను ఆన్లైన్ ఫార్మాట్లోకి మార్చండి బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: బీమా సంస్థలు తమ పాలసీదారుల కోసం ఈ-ఇన్సూరెన్స్ ఖాతాలను తెరవాలని బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డ�