వందకు పైగా ద్విచక్ర వాహనాలను కొట్టేసిన దొంగను ఆలేరు పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరు శివారులోని చౌదరి దాబా వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. నిందిత
మద్యం, జల్సాలకు అలవాటుపడి బైక్ చోరీలకు అలవాటు పడ్డాడు. ఒకటి రెండు కాదు, ఏకంగా 20 బైక్లు ఎత్తుకెళ్లాడు. శనివారం తనిఖీలు చేస్తుండగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు అంతర్జిల్లా దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్పీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
కొట్టేసిన బైకును అదే బండి యజమానికి అమ్మాలని ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయాడు. అడిగినా సాయం చేయని ఈ రోజుల్లో.. అడక్కుండానే సాయం చేసేందుకు ముందుకు వచ్చి మరీ అడ్డంగా...