వాహనదారుల పెండింగ్ చలాన్ల చెల్లింపు గడువు తేదీని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 25వ తేదీ వరకు ఉన్న పెండింగ్ చలాన్లపై రాయితీని ఈ నెల 10వ తేదీ వరకు చెల్లించుకునే అవకాశం కల�
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించి చలానాలు విధిస్తున్నారు. ఇలా విధించిన చలానాలు సకాలంలో చెల్లించకపోవడంతో భారీగా పేరుక
జగిత్యాల : ఒకటి కాదు.. రెండు కాదు.. ఓ బైక్పై ఏకంగా 47 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. బుధవారం జగిత్యాలలో ట్రాఫిక్ పోలీసులు ఈ-చలాన్ల క్లియరెన్స్ కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అటుగా వచ్చిన నీలకంఠం అనే వ్యక్త