బిజినేపల్లి మండలంలోని (Bijinapally) పాలెంలో తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మంత్రివర్గ విస్తరణలో భాగంగా గిరిజన మహిళకు స్థానం కల్పించాలంటూ రాష్ట్ర గిరిజన విద్యార్థి సమితి, లంబాడ హక్కుల పోరాట సమితి గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ముట్టడికి వెళ్లకుండా స్థానిక గిరిజన న