Chilkapalli village | వివిధ రాష్టాల్లోని కొన్ని మారుమూల గ్రామాలకు మాత్రం ఇంకా అన్ని రకాల అభివృద్ధి ఫలాలు అందలేదు. ఇప్పటికీ సరైన రవాణా సౌకర్యం (Tranport availability), తాగునీటి వసతి (Drinking water fecility) లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి.
ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య భీకరపోరు జరిగింది. ఈ పోరులో ఓ మహిళా మావోయిస్టుతోపాటు మరో దళసభ్యుడు మృతిచెందిన ఘటన బీజాపూర్ జిల్లాలో బుధవారం జరిగింది.
Maoists attack | ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు పోలీసులపై ప్రతీకార దాడికి పాల్పడ్డారు. పోలీస్ వాహనం లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బీజాపూర్ జిల్లాలోని సోమన్పల్లి=రాణిబొడ్లి మధ్య గన్నం నాలా దగ్గర ఈ ఘటన చోటుచేసుకుం
ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవులు మరోసారి రక్తమోడాయి. బీజాపూర్ జిల్లా గంగలూరు దండకారణ్యంలో శుక్రవారం భద్రతా బలగాల ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. మావోయిస్టులు రహస్యంగా సమావేశమవుతున్నారన�
ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి తుపాకుల మోత మోగింది. బస్తర్ రీజియన్లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం భద్రతా బలగాల ఎన్కౌంటర్లో 11 మంది నక్సల్స్ మృతిచెందారు. వీరిలో ఒక మహిళ ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారుల