హైదరాబాద్ మహానగరానికి మణిహారమైన ఔటర్ రింగురోడ్డు దీర్ఘకాలిక లీజు హక్కులు పొందేందుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఒకేసారి 25 నుంచి 30 ఏండ్ల పాటు దీర్ఘకాలిక లీజు ఇచ్చేందుకు ఎంపిక ప్రక్రియ �
ఐడీబీఐ బ్యాంక్ను విక్రయించేందుకు బిడ్స్ను ఆహ్వానించనున్నట్టు దీపం కార్యదర్శి తుహిన్కాంత్ పాండే చెప్పారు. ఈ బ్యాంక్ ప్రైవేటీకరణకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ (ఈవోఐ)పై డిజిన్వెస్ట్మెంట్ శాఖ
ముంబై: పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వాలకు నేరుగా టీకాలు సరఫరా చేయలేమని కొన్ని ఫార్మా కంపెనీలు నిస్సహాయత వ్యక్తం చేసిన నేపథ్యంలో ముంబై నగరపాలక సంస్థ తమకు ఫిజర్, ఆస్ట్రజెనెకా వ్యాక్సిన్ల సరఫరాకు బిడ్లు వచ్చాయని