ఉమ్మడి రాష్ట్రంలో ఆ భూములను ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించినట్టుగా రికార్డులు ఉన్నాయి. ప్రస్తుతం ఆ భూములన్నీ ప్రభుత్వ భూమిలైనందున నిషేధిత జాబితాలో ఉన్నట్టు భూభారతి ఆన్లైన్ పోర్టల్ చూపుతున్నది. ఆ భూమ�
భూభారతి చట్టం కింద ప్రజల నుంచి భూ సమస్యలపై వచ్చే దరఖాస్తులను పారదర్శకంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై తహసీల్దార్ల�