Bhu Bharathi conference | ఘట్కేసర్ మండల పరిధి మర్రిపల్లిగూడలో బుధవారం జరిగిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో ఘట్ కేసర్ తహసీల్దార్ డీఎస్ రజినీ పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు.
భూభారతి చట్టం కింద ప్రజల నుంచి భూ సమస్యలపై వచ్చే దరఖాస్తులను పారదర్శకంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై తహసీల్దార్ల�
భూ భారతి దరఖాస్తుల పరిషారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా క
రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూ భారతి అని ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అన్నారు. నేలకొండపల్లి మండల కేంద్రంలోని వాసవీ కల్యాణ మండపంలో భూ భారతి చట్టం అవగాహన సదస్సును అదనపు కలెక్టర్ పి.శ్రీన�
Collector Rahul Raj | ఇవాళ మెదక్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భూభారతి చట్టం, జిల్లాలో ధాన్యం కొనుగోలు నిర్వహణ తీరుపై అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవోలు, తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్�
రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి పేరుతో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువస్తున్నది. ఈ నేపథ్యంలో భూ భారతి చట్టంపై వివిధ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు గుప్పించింది. దీనిపై బీఆర్ఎస్ (BRS) పార్టీ సభా హక్కుల ఉల్లంఘ�