అగ్రహీరో చిరంజీవి జోరు పెంచుతున్నారు. ఓ సినిమా సెట్స్పై ఉండగానే మరో చిత్ర షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘భోళా శంకర్’. ఏకే ఎంటర్�
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆచార్య షూటింగ్ పూర్తి చేసిన ఆయన త్వరలో గాడ్ ఫాదర్ షూటింగ్ చేయనున్నాడు. గాడ్ ఫాదర్ చిత్రం మలయాళ మూవీ ‘లూసిఫర్’కి రీ�
అగ్ర కథానాయకుడు చిరంజీవి, దర్శకుడు మోహర్ రమేష్ కలయికలో రూపొందనున్న చిత్రం ‘భోళా శంకర్’ నవంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రానికి స్వరాలు అందించే లక్కీఛాన్స్ను ప్రముఖ సం�
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi)తో దర్శకుడు మెహర్ రమేశ్ (Meher Ramesh ) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వేదాళమ్ రీమేక్గా వస్తున్న ఈ చిత్రానికి భోళా శంకర్ (Bhola Shankar) టైటిల్ ను ఖరారు చేశారు
సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడమే ఇప్పుడు కష్టం అయిపోయింది. వాళ్లకు కథలు ఈజీగానే దొరుకుతున్నాయి కానీ.. జోడి మాత్రం అంత ఈజీగా దొరకడం లేదు. మరీ ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లాంటి హీరోల�
చిరంజీవి సినిమాలో నటించే అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా అని హీరోయిన్లు వేచి చూస్తూ ఉంటారు. కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకొని కొందరు ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అలా వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్ సాయిప�
కె.ఎస్.రామారావుతో సినిమా చేస్తానని చిరంజీవి మాటిచ్చాడు. ఈ కాంబినేషన్లో ఒకప్పుడు అభిలాష, ఛాలెంజ్, మరణ మృదంగం, రాక్షసుడు, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ లాంటి సినిమాలు వచ్చాయి.
రాఖీపౌర్ణమి పర్వదిన వేళ మెగాభిమానుల ఆనందం అంబరాన్నంటింది. ఓవైపు పండుగ కోలాహలం, మరోవైపు మెగాస్టార్ జన్మదిన వేడుకల హంగామాతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆదివారం అగ్ర కథానాయకుడు చిరంజీవి జ�
ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేతో పాటు రాఖీ పండుగ. ఈ రెండింటిని కంబైన్డ్గా సెలబ్రేట్ చేసింది భోళా శంకర్ టీం. చిరు తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో భాగంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక�