ఒకప్పుడు నిత్యం జలకళతో కళకళలాడే కృష్ణా, భీమా నదులు ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో వట్టిపోయి ఎడారిని తలపిస్తున్నాయి. జీవనదులుగా పేరొందిన ఈ రెండు నదుల ప్రవాహం ప్రస్తుతం కర్ణాటక ప్రాంతానికే పరిమితమైనట్లు కన
నారాయణపేట జిల్లా కృష్ణ మండలం భీమా నది (Bhima River) పరివాహక రైతులు సాగు నీటికి సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. దాదాపు రెండు నెలలుగా ఎగువనున్న కర్ణాటక నుంచి భీమాకు సాగునీటిని విడుదల కాకపోవడంతో వరి పంటలకు సరిపడా �
మన దేశంలో విష్ణుమూర్తి ఆలయాలు ఎన్నో వెలిశాయి. అలాంటి వాటిలో ప్రధానమైనది మహారాష్ట్రలోని పండరీపురం దేవాలయం. అయితే అధ్యాత్మిక పర్యటనలో భాగంగా పండరీపుర్ (Pandharpur), షిరిడీ (Shiridi) వెళ్లే పర్యాటకుల కోసం తెలంగాణ టూరి�