వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగు, సాగునీటి కోసం చట్టసభల్లో, వీధుల్లో పోరాటాలు నిర్వహించి, శ్రీరాంసాగర్ రెండో దశ కాలువ నిర్మాణం ద్వారా తాగునీరు అందించేందుకు కృషిచేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భ�
శ్రీరామ్సాగర్ సాగునీటి ప్రాజెక్టు రెండో దశకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, ఏఐకేఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు వల్లెపు
ఎస్సారెస్పీ రెండవ దశ కాల్వకు మాజీ ఎంపీ, కామ్రేడ్ భీమిరెడ్డి నర్సింహారెడ్డి పేరు పెట్టాలని వామపక్ష నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, కొత్తగట్టు మల్లయ్య, తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. తుంగతుర్తి మండల కే�