ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు. నాలుగేండ్ల చిన్నారి స్కూల్లోనే అత్యాచారానికి గురైతే.. రాష్ట్రమంతా భగ్గుమన్నది. భరోసా కేంద్రం ఈ కేసును టేకప్ చేసింది. ఫోరెన్సిక్ టీమ్ రంగంలోకి దిగింది. త
లైంగికదాడులకు గురవుతున్న మహిళలు, చిన్నారుల రక్షణ, వారికి తగిన సాయం అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాల్లో ఇప్పటివరకు 22,988 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 79 శాతం గృహ హింసకు సంబంధించినవే ఉన్నట్టు రాష�