‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’.. మహిళలు గౌరవింపబడే చోట దేవతలు కొలువై ఉంటారన్నది మన సంస్కతి చెప్పిన మాట. ఇది తెలంగాణలో ఎప్పటి నుంచో అమల్లో ఉన్నది.
పోక్సో నేరాలు, లైంగిక దాడులకు వన్స్టాప్ సెంటర్లుగా భరోసా కేంద్రాలు నిలిచాయని డీజీపీ రవిగుప్తా, రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీ శిఖా గోయల్ చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా మరో 8 భరోసా కేంద్రాలను అందుబా�
సమాజ శ్రేయస్సే ఊపిరిగా ప్రజల కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులకు డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar) ఘనంగా నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు.
Minister Harish Rao | సిద్దిపేట జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన భరోసా, సఖి కేంద్రాలను రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, ఏడీజీ శిఖా గోయల్తో కలసి ఆయన ఈ కార్యక