‘మనుషులందరూ స్వార్థపరులే. దయగలిగిన వారు, సహాయం చేయాలన్న తలంపు ఉన్నవారు లేరుగాక లేరు’ అని నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి ఓ మహిళ గట్టిగా నిష్ఠూరపడింది. అదే దారిన వెళ్తున్న ఒక జ్ఞాని అది గమనించాడు. ఆమెను దగ్గరి
వయసుపైబడిన ఒక జమీందారుకు పవిత్ర శివ క్షేత్రమైన రామేశ్వరం చూడాలనిపించింది. ప్రయాణ ఏర్పాట్లు సిద్ధం చేసుకుని బయల్దేరే ముందు తన తల్లి ఆశీర్వాదం కోసం వెళ్లాడు. ‘కాశి, రామేశ్వరం చూడాలని ఉన్నా నేను చూడలేకపోయ�
ఓ ఆశ్రమంలో ప్రతి పౌర్ణమికీ సత్సంగం జరుగుతుంది. ఒక కంటి అద్దాల వ్యాపారి క్రమం తప్పకుండా ఆశ్రమానికి వెళ్తుండేవాడు. సత్సంగం పూర్తయ్యాక, అక్కడ ఉండే పుస్తకాల అంగడి ముందు చాలాసేపు నిలబడే వాడు. చివరిగా తనకు నచ్�
ఒకానొక గ్రామంలో ఓ రైతు ఉండేవాడు. దేవుడంటే అతనికి వల్లమాలిన భక్తి. ఒకరోజు రైతు కొడుకు తండ్రితో ‘ఎప్పుడూ గుళ్లూ గోపురాలూ అంటుంటావు. అసలు భక్తి అంటే ఏమిటి?’ అని అడిగాడు. ‘సందర్భం వచ్చినప్పుడు సమాధానం చెబుతాన
ఓ యువకుడు ఆనందం అంటే ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. గురువును కలిస్తే తెలుసుకోవచ్చని మిత్రులు సలహా ఇచ్చారు. ఏ గురువును కలిస్తే బాగుంటుందా అని వెదకసాగాడు. అదే సమయంలో ఆ పట్టణానికి ఓ కొత్త గురువు రావడంతో సంతో�