టేకులపల్లి, సెప్టెంబర్ 5: సంతానం లేని మహిళకు మగ శిశువును దత్తత ఇప్పిస్తామని నమ్మించి రూ.1.40 లక్షలు తీసుకుని మోసం చేసి ఆరుగురిని టేకులపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
కొత్తగూడెం టౌన్, జూలై 28; (నమస్తే తెలంగాణ): కాకర్ల ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడి (PD) గా పనిచేస్తున్న చింతలపూడి యుగంధర్ (55) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు.