భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆరో రోజు గురువారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, పల్లకీసేవ, సాయంత్రం శేష వాహనంపై ఊరేగించారు. పెరిక సంఘం నాయకులు డీ నరేందర్, డీ కుమారస్వ�
భద్రకాళి, భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ధ్వజారోహణం వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి హాజరై అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్�