కలెక్టర్ మారువేషంలో వెళ్లి అక్రమార్కుల గుట్టురట్టు చేసే సీన్లు సినిమాల్లో చూస్తుంటాం. ఒడిశాలోని భద్రక్ జిల్లా కలెక్టర్ దిలీప్ రౌత్రాయ్ నిజజీవితంలో ఈ పని చేసి, అక్రమార్కులకు వణుకు పుట్టించారు.
ఒడిశాలోని భద్రక్, పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ మధ్య దూరం 181 కిలోమీటర్లు. అయితే ఈ రెండు పట్టణాల మధ్య నడిచే ప్యాసెంజర్ రైలులో చార్జీ మాత్రం రెండు విధాలుగా ఉన్నది.
Students Drown | ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ విషాద ఘటన ఒడిశా భద్రక్ జిల్లా నలియాలో మంగళవారం చోటు చేసుకున్నది. సమాచారం మేరకు.. నలుగురు విద్యార్థులు కలిసి ఈత కొట�
King Cobra: సాధారణంగా పామును చూడగానే చాలామంది ఆమడ దూరం పరుగుతీస్తారు. భయంతో వణికిపోతారు. కానీ పాములు పట్టడంలో సుశిక్షితులైన వాళ్లు వాటికి ఏ మాత్రం భయపడరు. పాము ఏ సందులో దాగివున్నా ధైర్యంగా