భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సెలవుదినంతోపాటు కార్తీకమాసం కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ �
కార్తీక మాసం సందర్భంగా భద్రాద్రి రామాలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామునుంచే వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు గోదావరి నదీ తీరంలో భక్తిశ్రద్ధలతో స్నానాలు ఆచరించారు.
చరిత్రకు ప్రతిబింబం ‘ఖిల్లా రామాలయం’..చక్కని కళాత్మక శిల్పాలు, శతాబ్దాల కిందటి కళాచాతుర్యానికి, చరిత్రకు ప్రతిబింబంగా నిలుస్తున్నది. 16వ శతాబ్దంలో డిచ్పల్లి గ్రామానికి 50అడుగుల ఎత్తులో ఉన్న గుట్టపై ఈ రా�
: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో డిసెంబర్ 1వ తేదీన ప్రారంభమైన కార్తీక పునర్వసు దీక్షలు గురువారం ముగిశాయి. దీక్షా విరమణను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భద్రాద్రి రామాలయాని