రెండేళ్ల కిత్రం వినాయక నిమజ్జనం సందర్భంగా కొందరు యువకులతో కూడిన రెండు గ్యాంగ్ల మధ్య మొదలైన చిన్నపాటి ఘర్షణలు ప్రస్తుతం తారాస్థాయికి చేరి.. తాజాగా ఓ నిండు ప్రాణాన్ని తీసేంత వరకూ వచ్చాయి.
Bhadrachalam | భద్రాచలంలో కిడ్నాప్ అయిన బాలుడిని రాజమహేంద్రవరంలో అమ్మేశారు. ఈ కేసును భద్రాచలం టౌన్ పోలీసులు ఛేదించారు. భద్రాచలం ఏఎస్సీ రోహిత్ రాజ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు.