గత కేసీఆర్ ప్రభుత్వంలో తమ ఇళ్లకు శుద్ధజలాలు అందించిన మిషన్ భగీరథ ట్యాంకును కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదం టూ భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల పంచాయతీ దుబ్బతండావాసులు ఆగ్రహం వ్యక్త�
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా అంతరాలయంలోని మూలవరులకు అభిషేకం నిర్వహించారు. అనంతరం 108 స్వర్ణ పుష్పాలతో స్వామివారికి అర్చన జరిపారు.
భద్రాచలం, మే 17: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామవారి ఉపాలలయమైన శ్రీయోగానంద లక్ష్మీ నృసింహా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నృసింహ స్వామివారికి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా రథ�
సమ్మక్క-సారలమ్మల సన్నిధికి సమ్మక్క భర్త పగిడిద్దరాజు బయలుదేరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని యాపలగడ్డ గ్రామానికి చెందిన అరెం వంశీయులు ఏటా పగిడిద్ద రాజుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తార�