YS Jagan | ఏపీలో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలు కూటమి సర్కార్ అమలు చేయక పోవడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
Rohini Acharya | రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్పై ఆర్జేడీ మాజీ నాయకురాలు రోహిణి ఆచార్య మండిపడ్డారు. బీజేపీ చేతిలో ఆయన కీలుబొమ్మ అని విమర్శించారు. మిత్రులను మోసం చేసినందుకు తగిన మూల
భారత విప్లవోద్యమ పురోగమనానికి ఆటంకంగా మారి ద్రోహం తలపెడుతున్న వేణుగోపాల్ ఆలోచనలు మార్చుకోవాలని సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) కార్యదర్శి అశోక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇన్నాళ్లు విప్లవ ముసుగు కప్పుక