బాలికలను చదివించాలని వారి రక్షణ కోసం మరింత జాగ్రత్త వహించాలని మహిళా సాధికారత సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్ చైతన్య అన్నారు. పిల్లలపై సోషల్ మీడియా వల్ల జరిగే నష్టాలు, చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనం, సేఫ్
Nizamabad | కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో హనుమాన్ ఆలయంలో దొంగతనానికి పాల్పడి హనుమాన్ విగ్రహాన్ని మద్యం మత్తులో ధ్వంసం చేసిన ఇద్దరువ్యక్తులను వెంబడించి పట్టుకొని దేహశుద్ధి చేశారు.