పల్లె పంచాయతీకి అరుదైన గుర్తింపు లభించింది. ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఆరోగ్య పంచాయతీ విభాగంలో ఎంపికైన చుంచుపల్లి మండలం గౌతంపూర్ జీపీకి ఉత్తమ పంచాయతీగా జాతీయ స్థాయిలో పురస్కా
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆ గ్రామాలు పక్కాగా వినియోగించుకుంటున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందేలా పాలకవర్గాలు కృషి చేస్తున్నాయి.
దేశంలోని పల్లెలకు రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ముక్రా(కే) గ్రామ పంచాయతీ ఆదర్శంగా నిలుస్తున్నదని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వినీ మహాజన్ ప్రశంసించారు