బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలైనప్పటికీ, సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయడానికి నిరాకరించడంతో ఆ రాష్ట్రం రాజ్యాంగ సంక్షోభం దిశగా వెళుతున్నది.
మరికొద్ది రోజుల్లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న వేళ.. రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ కార్యాలయాల్లో గురువారం ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా తదితర నగరాల్లో�