పారిశ్రామికవేత్తలు సంపద సృష్టికర్తలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార మల్లు అన్నారు. రాష్ట్రంలో సింగపూర్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. గురువారం ఆయన రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ కౌన్స
Metro coach factory | రాష్ట్రంలో మెట్రో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ(Metro coach factory) పెట్టండి. అవసరమైన భూమి, ఇతర వనరులు, సహకారం ప్రభుత్వ పక్షాన అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Bhatti Vikramarka) అన్నారు.
నిధులు లేక సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వానికి శుభవార్త ఇది. ఈ ఏడాది ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూలు) కేంద్రానికి భారీ డివిడెండ్లను చెల్లిస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బడ్జెట్లో నిర్దేశించిన అంచన�
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఎయిర్ ఇండియాను అమ్మేసిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక కంపెనీ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్)ను విక్రయించడానికి సంసిద్ధమవుతున్నది.