మాజీ సైనికుడు, నటుడు, సినిమా ప్రొడ్యూసర్, మోటివేషనల్ స్పీకర్, నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన బెల్లి జనార్ధన్ నందమూరి తారక రామారావు నేషనల్ అవార్డు -2025ను అందుకున్నారు.
అభ్యదయ చిత్రాల దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన సందేశాత్మక చిత్రం ‘పోలీస్ వారి హెచ్చరిక’. తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్దన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న థియేటర్లలో విడుదల కానుం
అభ్యుదయ చిత్రాల దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన సందేశాత్మక చిత్రం ‘పోలీస్ వారి హెచ్చరిక’. బెల్లి జనార్దన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న థియేటర్లలో విడుదల కానుంది.
నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన బెల్లి జనార్దన్ భారత్ సేవా విభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించిన ''మనం ఫౌండేషన్సస ఈ పురస్కారాన్ని ప్రకటించారు.