రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు నరేంద్ర మోదీ పాలనలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగమవుతున్నాయని దాదాపు 50 శాతం భారతీయులు అభిప్రాయపడ్డారు. మోదీ పాలనకు తొమ్మిదేండ్లు పూర్తయిన సందర�
మతతత్వ పార్టీలను నమ్మొద్దని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ సూచించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేక, వారు చేసింది చెప్పలేక కుల, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. శ
ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ‘ఎస్.పీ’ మ్యూజిక్ లేబుల్తో సంగీతరంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తొలి ప్రయత్నంగా ‘నారప్ప’ చిత్ర ఆల్బమ్ను విడుదల చేశారు. తాజాగా పారిస్కు చెందిన ‘బి