నిమ్స్లో బెడ్ల కొరత ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇతరులకు బెడ్ కావాలంటూ చికిత్స మధ్యలోనే డిశ్చార్జ్ చేయడంతో సకాలంలో వైద్యం అందక సదరు రోగి మృతిచెందినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Tejashwi Yadav | రాష్ట్రీయ జనతాదళ్ నేత, బీహార్ (Bihar) మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. అధికారిక నివాసాన్ని ఖాళీ చేసే సమయంలో అందులోని వస్తువులను ఎత్తుకెళ్లారని ఆరోపించింది.
టోక్యో: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితుల మధ్య జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్లో అథ్లెట్ల బెడ్స్ అంశం హాట్ టాపిక్గా మారింది. అమెరికా స్ప్రింటర్ పాల్ చెలిమో.. గేమ్స్ విలేజ్లో అథ్లె�
ఆందోళన| రాష్ట్రంలో కరోనా బాధితులకు తగినంత ఆక్సిన్, మందులు, బెడ్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.