తెలంగాణ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడంతోపాటు బీఈడీ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని పీడీఎస్యూ, టీఎన్ఎస్ఎఫ్, టీజీవీపీ, ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టీయూలోని వీసీ �
‘అందరూ చదవాలి.. అందరూ రాయాలి..’ అనే నినాదంతో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు వయోజన విద్యాశాఖ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం (ఎన్ఐఎల్పీ) అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.