రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని, బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేదిలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వా�
బడుగు, బలహీనవర్గాలను కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం బీసీ డిక్లరేషన్ సహా ఇతర హామీలను ప్రకటించిన హస్తం పార్టీ.. వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయకుండా బడుగులను దగా చేసింది. తా
ప్రధాని నరేంద్ర మోదీ బీసీ అయినప్పటికీ బీసీలకు న్యాయం చేయడం లేదని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించ�
మనదేశంలో 56 శాతం బీసీ జనాభా ఉన్నప్పటికీ వారికి బీసీ మంత్రిత్వశాఖ లేకపోవడం విచారించదగ్గ విషయం. మంత్రిత్వశాఖ లేకపోవడం వల్ల ఉద్యోగ, పదోన్నతుల్లో బీసీలు అన్యాయానికి గురవుతున్నారు.